యూరోప్ నుంచే అమెరికాకు వైర‌స్ వ్యాపించింది..
అమెరికాలో ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనా వైర‌స్ వ‌ల్ల సుమారు 14వేల మంది చ‌నిపోయారు. అయితే ఆ వైర‌స్ ప్ర‌ధానంగా యూరోప్ నుంచి న్యూయార్క్‌కు వ్యాపించిన‌ట్లు ప‌రిశోధ‌కులు చెబుతున్నారు.  దీనికి సంబంధించి న్యూయార్క్ టైమ్స్ ఓ క‌థ‌నం రాసింది.  ఫిబ్ర‌వ‌రి నెల‌లోనే వైర‌స్ న్యూయార్క్‌కు చేరుకున్న‌ట్లు జ‌న్యు విశ్లేష‌ణ‌…
రెస్టారెంట్లలో భోజనం చేయడంపై నిషేధం: సీఎం కేజ్రీవాల్‌
కరోనా వైరస్‌ (కోవిడ్‌-19)నేపథ్యంలో ఢిల్లీలో మార్చి 31వరకు రెస్టారెంట్లను మూసివేయాలని నిర్ణయించినట్లు ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ తెలిపారు. ఇవాళ సీఎం కేజ్రీవాల్‌ మీడియా సమావేశంలో మాట్లాడుతూ..రెస్టారెంట్లలో భోజనం చేయడంపై నిషేధం అమలులో ఉంటుంది. అయితే ఆహారం తీసుకెళ్లడం, ఫుడ్‌డెలివరీ కొనసాగుతుందని …
ప్రతీ రాష్ట్రంలో ఫోరెన్సిక్‌ లాబోరేటరీ ఏర్పాటు
దేశంలోని ప్రతీ రాష్ట్ర రాజధానిలో ఫోరెన్సిక్‌ లాబోరేటరీని ఏర్పాటు చేయాల్సిందిగా పార్లమెంటరీ ప్యానెల్‌ కేంద్ర హోంమంత్రిత్వశాఖకు సూచించింది. ఈ లాబోరేటరీలను రెండేళ్ల వ్యవధిలో ఏర్పాటు చేయాల్సిందిగా పేర్కొంది. నేర నిర్ధారణకు, నేరస్థుల గుర్తింపునకు, సాక్షాలకు ఒక బలమైన నెట్‌వర్క్‌గా ఈ ఫోరెన్సిక్‌ లాబోరేటరీ…
సినిమా ఆగిపోయింద‌నే వార్త‌ల‌ని కొట్టిపారేసిన నిర్మాత‌
న‌టుడిగా రాణిస్తున్న అవ‌స‌రాల శ్రీనివాస్ అప్పుడప్పుడు ద‌ర్శ‌కుడిగాను త‌న ప్ర‌తిభ‌ను చాటుకుంటూ ఉంటాడు. ఊహలు గుస గుసలాడే సినిమాతో దర్శకుడిగా మారిన అవ‌స‌రాల త‌న‌ రెండో ప్రయత్నంగా జ్యో అచ్చుతానంద సినిమా చేశాడు. ఈ సినిమా డివైడ్ టాక్ రావ‌డంతో కొద్ది రోజులు గ్యాప్ తీసుకున్నాడు. ఇప్పుడు నాగ‌శౌర్య‌తో క‌లిసి…
టిక్కెట్ల రద్దు చార్జీలతో రైల్వేకు తొమ్మిదివేల కోట్ల ఆదాయం
రైల్వే టిక్కెట్ల రద్దు, వెయిటింగ్‌ లిస్ట్‌లోని టిక్కెట్లను ప్రయాణికులు రద్దు చేసుకోకపోవడం వల్ల 2017-20లో రైల్వేకు రూ.9000 కోట్ల ఆదాయం వచ్చింది. రాజస్థాన్‌లోని కోట ఆర్టీఐ కార్యకర్త సుజిత్‌ స్వామి దరఖాస్తుపై ‘ది సెంటర్‌ ఫర్‌ రైల్వే ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్స్‌' సమాధానమిచ్చింది. 2017 జనవరి 1 నుంచి 2020…
<no title>ఫస్ట్ టైం గెస్ట్ రోల్ లో 'రామ్'
ఫస్ట్ టైం గెస్ట్ రోల్ లో 'రామ్' దర్శకుడు పూరిజగన్నాథ్ తనయుడు ఆకాశ్ పూరీ హీరోగా 'రొమాంటిక్‌' చిత్రం తెరకెక్కుతుంది. కాగా ఈ సినిమాలో గెస్ట్‌ రోల్‌లో కనిపించనున్నాడు హీరో రామ్. పూరి జగన్నాథ్‌ అందించిన కథతో నూతన దర్శకుడు అనిల్‌ పాదూరి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను పూరి, చార్మి నిర…
Image